Modi Fire:
Modi Fire: ఉగ్రవాదులకు ప్రధాని మోడీ గారు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అమాయకులైన ప్రజలను ఉగ్రవాదులు అతికిరాతకంగా చంపివేశారు. ఆచూకీ తెలిపిన వారికి 20 లక్షల రూపాయలు ప్రతి మనిషికి ఇవ్వడం జరుగుతుంది.
Modi Fire Details – దుర్మార్గమైన దాడులకు తగలబడిన వారు ఎక్కడున్నా కూడా తీసుకొచ్చి మట్టిలో కలిపేసే ప్రయత్నం కచ్చితంగా నేను చేస్తానని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఉగ్ర దాడులు కలలో కూడా ఊహించిన విధంగా వారిని శిక్షిస్తాం. బీహార్ సభలో మోదీ గారు తీవ్రంగా హెచ్చరించారు.
పాక్ నిజస్వరూపం మరోసారి బట్టబయలైంది. పహాలుగా మారను హోమం అయిపోయిన తర్వాత ఆ దేశ ప్రభుత్వం సెలబ్రేషన్స్ కూడా మొదలు పెట్టేసింది. ఢిల్లీలోని పాక్ హై కమిషనర్ కార్యాలయంలో కేక్ కట్ చేసుకుని ఆ దేశ దౌత్యాధికారులు రాక్షసానందం కూడా పొందుతున్నారు. ఈ ఉదయం హై కమిషన్ కార్యాలయం వద్ద ఉదురుకుతాత కూడా మొదలైంది. ప్రజలు భారీగా చేరుకొని పార్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీరు స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు.
ఉగ్రదాడిలో పాల్గొన్న ముష్కరులపై జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ పోలీసులు ఒక రివార్డు ప్రకటించారు. అలీ హుస్సేన్, అలీ భాయ్ మరియు హర్షిముస ఊహాచిత్రాలు పోస్టర్ల రూపంలో విడుదల చేశారు. వారి ఆచూకీ తెలిపిన వారందరికీ కూడా ఒక్కొక్క మనిషి పైన 20 లక్షలు రూపాయలు రివార్డు ఇస్తున్నామని వెల్లడించారు.
POK పాక్ ఆక్రమిత కాశ్మీర్లో 42 లాంచ్ ప్యాడ్ లను పాకిస్తాన్ సిద్ధం చేసినట్లు సమాచారం. మొత్తం 130 మంది ఉగ్రవాదులు పైనుంచి ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. భారత్ లోకి చొరబడి విధ్వంసం సృష్టించేందుకు వీళ్ళు సిద్ధంగా ఉన్నట్లు కూడా సమాచారం. 60 మంది ఉగ్రవాదులు స్థానిక టెర్రరిస్టులు 17 మంది కాశ్మీర్లో యాక్టివ్గా ఉన్నారని నిదావర్గాల ద్వారా సమాచారం అందింది.
SBI Free Cycle : పేద విద్యార్థులకు ఉచిత సైకిల్ అందిస్తున్న ఎస్బిఐ..
పర్యటనకు దాడిని భారత్ పై దాడిగా ప్రధాని మోడీ చెప్పారు. మృతుల కుటుంబాలు అందరికీ దేశం మొత్తం అండగా ఉంటుందని చెప్పారు.. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉగ్రవాదులను విడిచి పెట్టే ప్రసక్తే లేదని మృతుల కుటుంబాలకు ఖచ్చితమైన న్యాయం జరుగుతుందని చర్యలు చేపడతామని కూడా వెల్లడించారు.
ఉగ్రదాడిలో 11 మందిని కాపాడిన కాశ్మీర్ వ్యాపారి :
జమ్మూ కాశ్మీర్ వక్ర దాడి నుంచి నాలుగు కుటుంబాలకు చెందిన 11 మందిని కాశ్మీరీ దుస్తుల వ్యాపారి ఆలీ కాపాడారు. చతిస్గడ్ కు చెందిన వీరు ఇటీవల పర్యటన కోసం అక్కడికి వెళ్లారు. ప్రాంతాలను సందర్శిస్తూ ఉండగా కాల్పులు జరిగాయి. అక్కడే ఉన్న నజకత్ సమయం స్ఫూర్తి ప్రదర్శించే వారిని సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్ళిపోయారు. అందువల్లే వాళ్ళు బ్రతికారు అని చెప్పి ఇప్పుడు ప్రజెంట్ చాలా హ్యాపీగా ఉన్నారు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.