PM Kisan Changes:
PM Kisan Changes – మనదేశంలోని ఇవి వ్యవసాయ రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం వారు ప్రవేశపెట్టిన ప్రధాని కిసాన్ సామాన్ నిధి – PM Kisan 2019లో ప్రతిష్టాత్మకంగా స్టార్ట్ చేయడం జరిగింది.
ఈ పథకం అనుసరించుకొని రైతుల యొక్క కుటుంబానికి ప్రతి సంవత్సరం కూడా 6000 రూపాయలు నేరుగా వారి యొక్క బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. దీని ద్వారా రైతులకి సిఎస్ఎన్ఎల్ ఖర్చుల నిమిత్తం బాగా ఉపయోగపడతాయి.
టోల్గేట్ ₹15 మాత్రమే | Fastag Good News
ఈ పథకం తొలి నిబంధన ఆధారంగా చేసుకొని ఫిబ్రవరి 1 2019 నాటికి ఎవరి పేరున భూమి ఉందో వారే ఈ యొక్క పథకానికి పూర్తిగా అర్హులు అని కేంద్ర ప్రభుత్వం క్లియర్ గా చెప్పడం జరిగింది.. ఆ తర్వాత భూమిని కొనుగోలు చేసిన వారు, గిఫ్ట్ డీడ్, వారసత్వం గా భూమిని పొందినటువంటి రైతులు అందరూ కూడా ఈ యొక్క పథకానికి ఆ అర్హులుగా ప్రకటించడం జరిగింది.. ఈ రూల్స్ అన్నీ కూడా మార్చి 29 2020 నా కేంద్ర ప్రభుత్వం జారీ చేసి ఐదేళ్లపాటు కూడా ఇవే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని అమలు చేయడం జరిగింది.. దీనిద్వారా చాలామంది చిన్న మరియు సన్నకారు రైతులందరికీ కూడా తీవ్ర అన్యాయం జరిగిందని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేశారు.
Thalliki Vandanam: 13,000 డబ్బు జమ..
ఇవన్నీ కూడా వాస్తవిక సిచువేషన్స్ కి విరుద్ధంగా చెప్పొచ్చు.. భూమి కొండం లేదా అమ్మడం పంచుకోవడం అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి వీటిని సవరించండి అని చెప్పి చాలా విన్నతులు వచ్చాయి. అయితే తర్వాత మళ్లీ 2019 తర్వాత నుంచి భూమిని సొంతం చేసుకున్నటువంటి రైతు కూడా అదే విధంగా సాగు చేస్తుంటే కనుక వారికి ఈ పథకం అనేది వర్తించకపోవడం చాలా అంటే చాలా అన్యాయం. ఈసారి నుంచైనా కేంద్ర ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ పునసమీక్షించి మళ్లీ కొత్తగా PM Kisan Changes అనేవి విడుదల చేయాలని చెప్పి రైతులందరూ కోరుకుంటున్నారు.
PM Kisan Changes – ప్రస్తుతం మాత్రం ఈ భూమి అనేది ఎవరి పేరు మీద ఉంది మరియు ఎవరు దీనిని పంట పండిస్తున్నారు అనే అంశాలు ఆధారంగా ఎప్పటికప్పుడు వేరుని సమీక్షించి నిర్ధారించవలసి ఉంటుంది. ఇది కేవలం నిబంధనం పొందే సమస్య మాత్రమే కాదు రైతుల జీవితాలు పై నేరుగా దీని యొక్క ప్రభావం అనేది కచ్చితంగా చూపుతుంది.
దీనితో పాటు ప్రస్తుతం ఏదైతే 6000 రూపాయలు ఇస్తున్నారో సంవత్సరానికి దానిని కూడా సమీక్షించి మళ్లీ దాన్ని పెంచే విధంగా ఆ చర్యలు తీసుకోవాలని చెప్పు కూడా రైతులందరూ కూడా అడుగుతున్నారు. ఈ 11 ద్వారా ప్రతి ఏటా కూడా రైతు కుటుంబానికి 6000 రూపాయలు అనేవి సహాయం అందుతుంది. కానీ ప్రస్తుత పరిస్థితులు చూసుకున్నట్లయితే ఎరువుల ధరలు కావచ్చు విత్తనాలు యొక్క ధరలు కావచ్చు కూలీల ఖర్చు కావచ్చు మొత్తం అన్ని కూడా భారీగా పెరిగాయి కాబట్టి మళ్లీ 6000 రూపాయలు అనేది ఏ మూలకో సరిపోవు కూడా. కాబట్టి దీనిని ఇంకా పెంచాలి అని చాలామంది అయితే అడుగుతున్నారు.
సంవత్సరానికి 6000 రూపాయలు అంటే నెలకి 500 రూపాయలు మాత్రమే మాకు అందుతున్నట్లు ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఈ 500 రూపాయలు నెలవారీ అంటే అసలు ఎందుకు కూడా సరిపోవని వాపోతున్నారు.. ఈ స్కీమ్ ద్వారా 10000 రూపాయల వరకు కూడా రైతు కుటుంబానికి ప్రతి ఏడాది ఇవ్వాలని చాలామంది అయితే అడుగుతున్నారు. ఈ పదివేల రూపాయలు అనేది మూడు విడతల్లో అనగా ఒక్కొక్క విడతలో 3,333/- చొప్పున ఇవ్వాలి అని రైతులు కోరుతున్నారు.
PM Kisan Changes – Important Note:
ఈ విధంగా ప్రతి సంవత్సరం 10000 రూపాయలు రైతు కుటుంబానికి ఇవ్వడం వల్ల ప్రభుత్వంపై కాస్త ఒత్తిడి కూడా పడే అవకాశం కనిపిస్తుంది.. కానీ దీనిని ఒక వేయంగా కాకుండా పెట్టుబడిగా చూడాలి. మనం ఒక విషయం గమనించాల్సిందేమిటంటే రైతు దగ్గర ఎప్పుడైతే డబ్బులు ఉంటాయో అతడు దానికి సంబంధించి అంటే పంట పెట్టుబడికి సంబంధించి కావచ్చు కలుపు నివారణ చర్యలకు సంబంధించి కావచ్చు ఉపయోగిస్తాడు. ఈ విధంగా చేయడం వల్ల పంట దిగుమతి బాగా ఉంటుంది. మన దేశం యొక్క జీడిపి కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి పైన మెన్షన్ చేసినటువంటి సమస్యలన్నీ కూడా మళ్లీ పరిష్కరించుకొని ఈ పథకాన్ని మళ్లీ PM Kisan Changes అన్ని రూపొందించి రైతులందరికీ మేలు కలిగే విధంగా మార్గదర్శకాలు సవరించాలి అని రైతులందరూ కోరుకుంటున్నారు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.