AP to Puri Trip:
AP to Puri Trip- పూరి రథయాత్రకి మన ఆంధ్రప్రదేశ్ మీదగా వందలాది రైలు పరిగెడుతున్నాయి. వాటి వివరాలు చూద్దాం.
ఒరిస్సా రాష్ట్రంలో పూరి జగన్నాథ స్వామి రథయాత్రకు సంబంధించి చాలా మంది భక్తులు ఆ గుడికి దర్శించుకోవడానికి వెళుతూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఇండియన్ రైల్వేస్ సూపర్ న్యూస్ చెప్పింది. ఆంధ్రప్రదేశ్ మీదుగా పూరి వెళ్లడానికి వందలాది రైళ్లు సిద్ధం చేసింది. దీనితో భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.
Air India విమానానికి మరో ప్రమాదం…
ఈ పూరి జగన్నాథ స్వామి రథయాత్ర పండుగ అనేది సంవత్సరానికి ఒకసారి మాత్రమే వస్తుంది కావున లక్షలాదిమంది భక్తులందరూ కూడా వివిధ రకాల ప్రాంతాన్నించి ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా లక్షలాదిమంది తండోపతండాలుగా పూరి జగన్నాథ స్వామి ఆలయానికి విచ్చేస్తూ ఉంటారు.
ఈ పండుగ సందర్భంగా తూర్పు తీరా రైల్వే – ఈస్ట్ కోస్ట్ రైల్వే ఈ యొక్క రాధా మహోత్సవానికి సంబంధించి ప్రత్యేకంగా 365 స్పెషల్ ట్రైన్స్ సిద్ధం చేసి నడుపుతుంది. ఇంకా తేడాది 315 ప్రత్యేక రైలు అనేవి ఏర్పడి చేశారు. ఈసారి గతంతో కంపేర్ చేసుకుంటే భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది కావున 365 ప్రత్యేక రైళ్లను సిద్ధం చేసింది.
అన్నదాత సుఖీభవ మీ అకౌంట్ కి జమ కాలేదా
ఈ రైలు అన్నీ కూడా ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ మీదుగానే వెళ్తే ఎందుకంటే పూరీకి చేరాలంటే తెలుగు రాష్ట్రాల వాళ్ళందరూ కూడా కచ్చితంగా ఆంధ్రప్రదేశ్ మీదుగానే విశాఖపట్నం విజయనగరం భువనేశ్వర్ మీదుగా పూరి చేరుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు.
వీటితోపాటు ఆధారంగా ఒడిశాలోని రూర్కెలా బరమిత్ర పూర్ రాయగడ మరియు మరికొన్ని ముఖ్యమైన పంటనాలనుంచి కూడా ఈ ప్రత్యేక ట్రైన్స్ అనేవి సిద్ధంగా ఉన్నాయి. ఒకవేళ మీకు ప్రత్యేక ట్రైన్ లో కూడా సీటు దొరకాని పక్షంలో ముందు మీరు భువనేశ్వర్ చేరుకున్నట్లయితే అక్కడ నుంచి పూరీకి వెళ్లడానికి మీకు చాలా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంటుంది. అక్కడ నుంచి పూరి చాలా దగ్గర కాబట్టి మీరు కావాలంటే రోడ్డు మార్గం లేదా రైలు మార్గం ఏదైనా ఎంచుకొని మీరు ఈజీగా గుడికి చేరుకోవచ్చు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.