Toll for Bikes in India from July 15th:
Toll for Bikes in India from July 15th – సాధారణంగా టోల్గేట్ అనేది భారీ వాహనాలకి, కార్లకి మరియు కొన్ని వెహికల్స్ కి ఉంటాయి. కానీ కేంద్ర ప్రభుత్వం తాజాగా టూవీలర్ కి కూడా తప్పనిసరిగా టోల్గేట్ వసూలు చేస్తామని నొక్కి వక్కాణించింది.
జూలై 15వ తేదీ నుంచి నేషనల్ హైవే పై ద్విచక్ర వాహనాలు అన్నిటికీ కూడా తప్పనిసరిగా టోల్గేట్ అంటే టోల్ ఛార్జింగ్ వసూలు చేసే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం అని సోషల్ మీడియాలో ఒక ఫేక్ న్యూస్ వైరల్ అవుతుంది. జాతీయ మీడియాలో కూడా ఈ టోల్ ఫ్రీజ్ అనేది ప్రతి మోటార్ సైకిల్ కి కూడా వర్తిస్తుందని చెప్పి రావడం జరిగింది. దీనికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి త్వరలోనే వచ్చే అవకాశం ఉందని ఈ న్యూస్ యొక్క సారాంశం.
అయితే ఇందులో ఎటువంటి వాస్తవం లేదని కేంద్ర మంత్రి నితిన్ ఘట్కరి ఖండించారు. సోషల్ మీడియాలో వస్తున్నది నిజం కాదని ద్విచక్ర వాహనాలకు ఎటువంటి టోల్ ఫ్రీ వసూలు చేయమని పూర్తి మినహాయింపు కొనసాగుతుందని ఆయన క్లియర్గా స్పష్టం చేయడం జరిగింది. కాబట్టి ప్రజల ఎవరు కూడా భయాందోళనకు గురికాకుండా దీనిని గమనించి అందరికీ కూడా తెలియజేయండి.
విద్యార్థులకు జూలైలో భారీగా సెలవులు.
TTD Update – తిరుమల భక్తులకు శుభవార్త…
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.