Air India విమానానికి మరో ప్రమాదం:
రీసెంట్గా అహ్మదాబాద్ లో జరిగిన Air India విమాన ప్రమాదం మరువక ముందే ఏర్ ఇండియా మరో విమానానికి మరొక పెద్ద ప్రమాదం జరిగింది.. అయితే ప్రాణనాష్టం ఏమీ జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అసలు ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Air India ఢిల్లీ నుంచి పూణేకు వెళ్తున్నటువంటి ఎయిర్ ఇండియా ఏరోప్లేన్ కి ఒక పక్షి అనేది ఢీ కొట్టడం జరిగింది. పై ముందస్తు జాగ్రత్తగా ప్రయాణాన్ని రద్దు చేసుకొని మళ్లీ విమానాన్ని సేఫ్ ప్లాంటింగ్ చేసి మళ్లీ పూర్తిస్థాయి తనిఖీలు అన్నీ కూడా చేపట్టిన తర్వాత మాత్రమే బయలుదేరాలి అనే ఉద్దేశంతో పైలెట్లు ప్రయాణాన్ని రద్దు చేశారు.
జూన్ 20న ఏఐ2470 అనే విమానం ప్రయాణాన్ని పూర్తిగా రద్దు చేశారు. ఢిల్లీ నుంచి ముందుగా పూణే కు వెళ్ళింది. ఆ సమయంలోనే విమానాన్ని పక్షి ఢీకొన్న తర్వాత ఈ ప్రమాదం అనేది చాలా ఎక్కువ అవుతుందని పూర్తిగా ప్రయాణాన్ని ఢిల్లీకి రద్దు చేశారు.
ఇది ఎలా ఉండగా ప్రయాణికులు ఎవరైతే Air India టికెట్ ని బుక్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా టికెట్ అనేది వేరే ఒక విమానాన్ని ఏర్పాటు చేసి వాళ్ళందర్నీ కూడా వేరొక విమానంలో వారి యొక్క గమ్యస్థానాలకే చేర్చడం జరిగింది.. ఈ విధంగా ఎయిర్ ఇండియా అనేది నేపథ్యంలో ఈ కంపెనీ ముందడుగు వేస్తుందా లేకపోతే కంప్లీట్ గా మాటాష్ అవుతుందా మనం చూడవలసి ఉంది.
ఎందుకంటే ఆల్రెడీ టాటా కార్ల గురించి మనం చూసే ఉన్నాం. వాటికి సంబంధించిన నాణ్యత చాలా చీప్ గా ఉంటుంది. మరియు సర్వీస్ అనేది చాలా ఇష్యూ గా ఉంటుంది. టాటా కార్లలో చాలా ఇష్యూస్ మేజర్ ప్రాబ్లంస్ అన్ని వస్తు టాటా కార్లు కొన్న వారందరికీ కూడా విసుగు పుట్టించే విధంగా వారి యొక్క ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ జబ్బు విమానాలకి కూడా వ్యాపించింది కాబట్టి ప్రయాణికులు ఎవరు కూడా దయచేసి గమనించి టికెట్స్ అనేవి బుక్ చేసుకోండి మంచి Airlines కంపెనీలో మాత్రమే ప్రయాణం చేయండి అది కూడా సురక్షితంగా మాత్రమే ప్రయాణం చేయడానికి ప్రయత్నం చేయండి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.