Annadata Sukhibhava:
Annadata Sukhibhava – ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం Annadata Sukhibhava అనే స్కీమ్ అమలపై ముందుకు వెళుతూ ఉంది. కలిపి ఈ యొక్క డబ్బులనేవి అర్హులైన వారికి మూడు విడతలలో ఇస్తామని ప్రభుత్వం అనుకుంటుంది. ముందుగా ఈ నెల 20న పీఎం కిసాన్ తో పాటుగా తొలి విడత అన్నదాత సుఖీభవ నిధులు విడుదలకు వీలుగా ముందు అనుకుంది. ఈ నెల 20 తేదీన ఈ యొక్క డబ్బులు విడుదలకు సంబంధించి సస్పన్స్ జరుగుతుంది. ఈ పథకం యొక్క అర్హుల యొక్క జాబితా కూడా సిద్ధమైంది.
Annadata Sukhibhava అనే స్కీమ్ కి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 456,64,005 మంది రైతులు ఉన్నట్లు వారిలో కూడా 44,30,149 మంది వరకు రైతులు సంబంధించినటువంటి కేవైసీ ప్రక్రియ కూడా కంప్లీట్ అయినట్టు అయితే ప్రస్తుతం చూసుకున్నట్లయితే 1,20,148మందికి సంబంధించినటువంటి కేవైసీ అనేది ఇంకా పెండింగ్లో అయితే ఉంది. గతంలో 2024లో దాదాపుగా 53.58 మంది రైతులకు సంబంధించి వారి యొక్క బ్యాంక్ అకౌంట్ లో డబ్బు అనేది వేయడం జరిగింది.
అర్హులు మరియు పెండింగ్ నిర్ణయం:
వెబ్లాంట్ డేటా ఆధారంగా రైతులకు సంబంధించినటువంటి రికార్డులన్నీ కూడా గమనించిన తర్వాత వారికి సంబంధించినటువంటి అప్రూవల్ లిస్ట్ అనేది రావడం జరిగింది. తహసిల్దార్ లాగైన కు సంబంధించి పంపిన తర్వాత అక్కడ మనకి పెండింగ్లో ఉన్నటువంటి రికార్డులను మినహాయిస్తే గనక ప్రభుత్వం అప్రూవల్ చేసినటువంటి లిస్ట్ అయితే మనకి ఖరారు అవుతుంది. అయితే రైతుల యొక్క భూములను ప్రభుత్వ భూములుగా అక్కడ లాగిన్ లో చూపించడం వల్ల వారిని పరిగణించడం లేకపోవడంతోటి అటువంటి రైతులు అందరికీ కూడా సాయం అనేది దూరం అయ్యే అవకాశం ఉందని చెప్పి వాపోతున్నారు.. అలాగే కౌలు రైతులు ఎవరైతే ఉంటారో వాళ్లకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఇదే పరిస్థితి నెలకొని అవకాశాలైతే కనబడుతున్నాయి. వారికి అసలు డబ్బు అనేది వస్తుందా లేదా అని చెప్పి ఇప్పుడైతే వాళ్ళు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.