రైతులకు ఉచితంగా బుల్లెట్ బైక్ | Offer to Farmers | Free RE Bullet Bike for Farmers

Free RE Bullet Bike for Farmers:

Free RE Bullet Bike for Farmers – తెలుగు రాష్ట్రాల్లో రైతులకు శుభవార్త. అందరికీ ఉచితంగా బుల్లెట్ బైక్ ఇస్తున్నారు. వీటితోపాటు స్మార్ట్ టీవీలు, స్మార్ట్ ఫోన్లు అన్ని ఉచితం. వాటి వివరాలు ఏంటో చూద్దాం.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Join Our Telegram Group

Free RE Bullet Bike for Farmers

ఒకానొక సమయంలో రైతులకు మిర్చి పంటలు చాలా భారీ మొత్తంలో ఆదాయం వచ్చేది. అప్పట్లో ఆ విత్తనాలు ధర కూడా ఆకాశాన్ని అంటుకునేవి. అప్పట్లో ఒక కిలో మిర్చి విత్తనాలు ధర ఒక లక్ష రూపాయలు పైగానే ఉండేది. ఏప్రిల్ నెల స్టార్ట్ అవుతే చాలు విత్తన దుకాణాలు చుట్టూ రైతులు పడిగాపులుగాచేవారు. దీనిని ఆశలు చేసుకొని ఆ షాప్ యజమానులు విత్తనాల ధరను ఆకాశం పెట్టేవారు.

 అయితే ఈ మధ్యకాలంలో చూస్తే సినారియో మొత్తం కూడా కంప్లీట్ గా చేంజ్ అయింది. జూన్ కంప్లీట్ అయ్యి జూలై కూడా స్టార్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ఇంకా ఈ యొక్క నర్సరీలలో మొక్కలు కూడా పెరుగుతాయి ఇంకా స్టార్ట్ కాలేదు.. దీనికి గల ప్రధాన కారణం ఏంటంటే రైతులు ఆసక్తి అనేది బాగా తగ్గిపోయింది. ఈసారి చాలా తక్కువ డిమాండ్ ఉంది కాబట్టి కిలో విత్తనాలు ద్వారా కేవలం 14 వేల రూపాయలు మాత్రమే మార్కెట్లో అందుబాటులో ఉంది. లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసుకుంటే ఇది చాలా తక్కువ అని చెప్పాలి.

 విత్తనాలు ధర పడిపోవడం మరియు రైతులకు ఆసక్తి లేకపోవడంతో ఎవరైతే విక్రయం చేసేవారు ఉంటారో వారు రకరకాల ఆఫర్లు రైతులకు ఇస్తున్నారు. ఏప్రిల్ 15వ తేదీ నుంచి జూలై 15వ తేదీ వరకు లక్కీ డ్రా టీం ను ప్రవేశపెట్టారు. దీంట్లో రైతులు పాల్గొనవచ్చు. ఎవరైతే విత్తనాలు కొంటారో ఆ యొక్క రైతులు ఆ విత్తన ప్యాకెట్ పైన ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయవలసి ఉంటుంది. వెంటనే మీకు ఒక లింక్ అనేది వస్తుంది దానిని సబ్మిట్ చేయాలి.. తర్వాత లక్కీ డ్రాలో మీరు పాల్గొనవచ్చు.

పూరికి 365 ప్రత్యేక రైల్లా? AP to Puri Trip 

అన్నదాత సుఖీభవ మీ అకౌంట్ కి జమ కాలేదా 

 ఈ లక్కీ డ్రాలో విన్ అయిన రైతులందరికీ కూడా బులెట్ వాహనాలు ఇవ్వడం జరుగుతుంది. ఇవే కాకుండా రకరకాల స్మార్ట్ టీవీలు మరియు స్మార్ట్ ఫోన్లు ఇంకా చిన్న చిన్న బహుమతులు కూడా చాలానే ఉన్నాయి.. ఈ విధంగా ఆఫర్లను పెట్టడం వల్ల చాలామంది రైతులు ఆసక్తి చూపి కొనుగోలు చేస్తున్నారు.

 ఏదైనాప్పటికీ  గత కొన్ని రోజులుగా మిరప పంటకు ఎటువంటి కనీస గిట్టుబాటు ధర అనేది లేదని చెప్పి చాలా మంది రైతులు బాధపడుతున్నారు. మేము పంట వేసినా కూడా నష్టపోవాల్సి వస్తుందని తెలియజేస్తున్నారు.. ఇంకా గతంలో కిలో 200 రూపాయలపై గాని మిర్చి ఉండేది. ఇప్పుడు దాని రేటు సగం పడి ఉండడం వల్ల చాలా నష్టాలు చూసే ప్రమాదం కూడా ఉంది అని ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి ఈ సంవత్సరం మాత్రం మేము కచ్చితంగా ఈ మేరకుకే దూరంగా ఉంటామని చెప్పి చాలామంది గంటపదంగా చెప్తున్నారు.

Air India విమానానికి మరో ప్రమాదం…

పీఎం కిసాన్ ₹10,000 పెంపు

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!