RBI New Rule 2025:
RBI New Rules 2025: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా – RBI బ్యాంకులో Account ఉన్నవారికి సంబంధించి చాలా ముఖ్యమైన RBI New Rules 2025 కొత్తగా తీసుకురావడం జరిగింది. ఆర్థిక లావాదేవీల సంఖ్య మరియు నిష్క్రియాత్మక కాతల సంఖ్య పెరిగిపోతూ వస్తున్నటువంటి నేపథ్యంలో ఆర్థిక దుర్వినియోగం మరియు చట్ట విరుద్ధమైనటువంటి చర్యలను అరికట్టాలి అనే ఉద్దేశంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా – RBI కొత్తగా కొన్ని మార్గదర్శకాలు తీసుకు రావడం జరిగింది.
ఒకవేళ మీరు ఈ మార్గదర్శకాలను అతిక్రమించే నట్లయితే గనక మీకు 10 వేల రూపాయలు జరిమానాలతో పాటుగా కఠినమైన చర్యలు కూడా తీసుకుంటామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కరాకండిగా చెప్పింది.
Interval, Lunch తో కాకుండా మరో బ్రేక్
Digital World ముందర ఉంది వ్యక్తులు వివిధ రకాలైనటువంటి సౌలభ్యం కోసం చాలా బ్యాంకు ఖాతాలనేవి చేర్పించడం జరిగింది. ఈ నేపథ్యంలో కొందరి యొక్క జీతాలు డిపాజిట్లు కావచ్చు సేవింగ్స్ కావచ్చు వారి యొక్క పెట్టుబడులు కావచ్చు లేదా వివిధ రకాల లావాదేవీలు కావచ్చు వీటికి సౌలభ్యం కోసం రకరకాల బ్యాంకు ఖాతాలు వినియోగదారులు ఉపయోగిస్తూ వస్తున్నారు. వాటిని సరిగ్గా మీరు ఉపయోగించకపోతే కచ్చితంగా చాలా సమస్యలు మన ముందర ఉంటాయి.
చాలామంది పాత బ్యాంకు ఖాతాలు అనేవి వాళ్ళు ఓపెన్ చేసుకొని మళ్లీ మర్చిపోతారు. ఆ విధంగా ఉండడం కూడా మంచిది కాదు. కొందరు ఏం చేస్తారు అంటే చాలా ఎక్కువ డబ్బులు లేదా అనుమాన ఆస్పదలు లావాదేవీలు కూడా కచ్చితంగా మల్టిపుల్ బ్యాంక్స్ లో చేస్తూ ఉంటారు. ఇటువంటి మల్టిపుల్ బ్యాంకు ఖాతాలు ఉన్నటువంటి వారి యొక్క ఎకౌంట్లోను కచ్చితంగా ఎప్పటికప్పుడు పరివేక్షణ చేయవలసిన అవసరం కచ్చితంగా. దీనికోసమే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్తగా కొన్ని మార్గదర్శకాలు – RBI New Rules 2025 అనేవి ప్రవేశపెట్టింది.
ఈ లావాదేవీలకు ఫైన్:
RBI New Rules 2025 ప్రకారం ప్రధానమైనటువంటి అంశంగా అనుమానాస్పద లావాదేవీలు అని చెప్పవచ్చు. అరుడి ఆర్థిక ప్రొఫైల్ తో సరిపోలని విధంగా ఎక్కువ మొత్తంలో డిపాజిట్లు వచ్చిన లేకపోతే ఎక్కువ మొత్తంలో డబ్బులు విత్డ్రా చేసిన కూడా వారందరి నీ కూడా గుర్తించి వాటిని కచ్చితంగా దర్యాప్తు స్టార్ట్ చేస్తుంది.
ఈరోజు ప్రకారం మనం చూసినట్లయితే ఎక్కువ మొత్తంలో డబ్బులు విత్ డ్రా చేసిన లేదా అనుమానాస్పద స్థితిలో ఎక్కువ మొత్తంలో డబ్బులు క్రెడిట్ అయినా కూడా ఖాతాదారుడు ఎవడైతే ఉన్నాడో అతనిపైన 10 వేల రూపాయలు జరిమానా కూడా విధిస్తున్నారు. టాక్స్ ఎగవేసే మరియు మనీలాండరింగ్ ఇటువంటి అరికట్టడానికి ఈ యొక్క కఠిన చర్యలు తీసుకోవడం జరిగింది.
నిద్రాణ Accounts పై కఠిన చర్యలు :
ప్రజలు చాలామంది వారి యొక్క పాత బ్యాంకు ఖాతాలను మూసివేయట్లేదు అలానే ఉంచి వదిలేస్తున్నారు. RBI New Rules 2025 ప్రకారం బ్యాంకులో ఉన్నటువంటి కస్టమర్ల యొక్క ఖాతాలను ఎప్పటికప్పుడు పరివేక్షించి వాటిపైన చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది.
చాలా కాలంగా వదిలేసినటువంటి బ్యాంకు ఖాతాల పైన కఠినమైనటువంటి చర్యలతో పాటుగా RBI Special Notice జారీ చేయడం జరుగుతుంది. అటువంటి వారి యొక్క ఖాతాల పైన జరిగే లావాదేవీ లను నియంత్రించే అవకాశం కూడా ఉంది.
మల్టిపుల్ బ్యాంకు ఖాతాలను ఎలా ఉపయోగించాలి:
మీకు ఒకటి కన్నా ఎక్కువ కాకలు ఉండవచ్చు కానీ మీరు ప్రాపర్ గా ఉపయోగించాలి. వీటిని ఉపయోగించేటప్పుడు క్రింది విధంగా కొన్ని జాగ్రత్త చర్యలు కచ్చితంగా తీసుకోవాలి మీరు.
- క్రమం తప్పకుండా పర్యవేక్షణ
- పాత ఖాతాలు ఉపయోగించకపోతే మూసేయాలి
- బ్యాంకింగ్ నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి చర్యలు చేయకూడదు
- KYC తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలి
RBI ఈ యొక్క కొత్త ఆధారంగా మీరు మీ యొక్క బ్యాంకు ఖాతాలలో ఎటువంటి చట్టదురుద్దమైన పనులు చేయకుండా జాగ్రత్త పడాలి. రూల్స్ ఆపిక్రమించిన ఎకౌంటు దారులకు కచ్చితంగా ఫైన్లు బాగా వేస్తున్నారు. కాబట్టి బ్యాంకు ఖాతాదారులు అందరు కూడా ఆర్బిఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ఇచ్చినటువంటి మార్గదర్శకాలు కచ్చితంగా పాటించాలి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.